బీటెక్ చేస్తే మొదట్లోనే రూ.25 లక్షల ప్యాకేజీ.. అది కూడా ఇన్ఫోసిస్‌లో.. దరఖాస్తు చేసుకోండిలా..

2 months ago 3
2025లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన యువతకు ఐటీ రంగంలో స్థిరపడేందుకు ఇన్ఫోసిస్ గొప్ప వేదికను సిద్ధం చేసింది. ఈ ప్రత్యేక నియామకాల్లో ప్రతిభే ప్రాతిపదికగా భారీ ప్యాకేజీలు అందుతున్నాయి. అత్యున్నత నైపుణ్యం ఉన్నవారికి 'స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్ 3' కింద 21 లక్షల రూపాయల వార్షిక వేతనం లభిస్తుంది. అలాగే ఎల్ 2 హోదాకు 16 లక్షలు, ఎల్ 1 కు 10 లక్షల జీతంతో పాటు లక్ష రూపాయల బోనస్ ఇస్తున్నారు. ఇక డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్‌గా ఎంపికైతే 6.25 లక్షల జీతం, 75 వేల రూపాయల బోనస్ లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకు ఇది నిజంగా ఒక వరమే.
Read Entire Article