బీసీసీఐ మహిళల వన్డే ట్రోఫీ.. కరీంనగర్‌ అమ్మాయికి బంపర్ ఆఫర్.. తొలి క్రికెటర్‌గా రికార్డు..!

1 year ago 22
బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ కోసం తలపడుతున్న హైదరాబాద్‌ చివరి జట్టులో కరీంనగర్ జిల్లాకు చెందిన కట్ట శ్రీవల్లి స్థానం దక్కించుకుంది. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన కట్ట ఉమారాణి, లక్ష్మారెడ్డి దంపతుల చిన్న కూతురు కట్ట శ్రీవల్లి. అయితే.. హైదరాబాద్‌కు ఎంపికైన తొలి మహిళా క్రికెటర్‌గా శ్రీవల్లి రికార్డు క్రియేట్ చేసింది.
Read Entire Article