బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు భారీ శుభవార్త.. పేదల తిరుపతికి రూ.110 కోట్లు విడుదల

1 year ago 27
Kurumurthy Temple Ghat Road: పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల వేళ.. రేవంత్ సర్కార్ శుభవార్త వినిపించింది. కురుమూర్తి ఆలయానికి ఘాటు రోడ్డు నిర్మించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా.. ఘాటు రోడ్డు నిర్మాణం కోసం రూ.110 కోట్లు కూడా మంజూరు చేసింది. ఘాటు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Read Entire Article