భక్తులకు మరోసారి నిరాశ... మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభానికి మళ్లీ బ్రేక్

4 months ago 7
కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కోసం భక్తులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దసరా నాటికి ప్రారంభం కావాల్సి ఉండగా.. అప్పుడు ప్రకటించిన స్థానిక ఎన్నికల కోడ్, సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్, సికింద్రాబాద్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. త్వరలోనే కొమురవెల్లి మల్లన్న మహా జాతర సమీపిస్తున్న తరుణంలో వెంటనే రైల్వే స్టేషన్‌ని ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు. కానీ మరింత ఆలస్యం కానుంది. ఆ వివరాలు..
Read Entire Article