భద్రాద్రి రామయ్య భక్తులకు ఇక ఆ టెన్షన్ అక్కర్లేదు.. అధికారులు కీలక నిర్ణయం

2 hours ago 1
భద్రాచలం రామయ్య భక్తులకు మరుగుదొడ్ల ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ మేరకు అధికారులు కీలక నిర్ణయం తీసకున్నారు. కొత్తగా మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. వీఐపీ మార్గంలోని నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను వినియోగంలోకి తేవటంతో పాటుగా.. రద్దీ ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్ల ఏర్పాటుకు ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఉన్న మరుగుదొడ్ల నిర్వహణకు రుసుముల వసూలుపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article