భద్రాద్రి రామయ్య వెండి ఇటుక మిస్సింగ్.. వారి వద్ద నుంచి డబ్బులు రికవరీ..?

1 year ago 15
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య ఆలయంలో వెండి ఇటుక మాయమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన తనిఖీల్లో ఇటుక కనిపించకుండా పోయింది. తాజాగా.. ఆ ఇటుకకు సంబంధించిన సొత్తును ఆలయ అధికారులు రికవరీ చేసినట్లు తెలిసింది. సిబ్బంది నుంచే ఆ సొత్తు రికవరీ చేసినట్లు సమాచారం.
Read Entire Article