భర్త ఆ పరీక్షలకు ఒప్పుకోలేదని భార్య ఘోరం.. ఈమధ్యే విదేశాల నుంచి వచ్చి, నెల రోజులుగా అతనితోనే..!

11 months ago 13
పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైద్యులు సూచించిన రక్త పరీక్షలు చేసుకోవటం లేదని భర్త మీద కోపంతోనే, బాధతోనో.. ఓ మహిళ బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగటమే కాకుండా.. చీరతో దూలానికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article