భర్త ఏమో MPDO.. కానీ భార్య బుద్ధి మాత్రం నీచం.. ఇదేం పని

5 months ago 14
ప్రభుత్వ ఉద్యోగి భార్య, తన స్థాయిని మర్చిపోయి తోటి ప్రయాణికురాలి పర్స్ దొంగిలించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేసిన తర్వాత, ఆమె తన భర్తతో కలిసి వేరే బస్సులో వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ సంఘటన విజయవాడ బస్టాండ్‌లో వెలుగు చూసింది. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. నిందితురాలి భర్త అయిన ఎంపీడీవో భార్యను కాపాడే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article