భారత పర్యటనలో జేడీ వాన్స్ దంపతులు.. ఏపీలోని ఉషా చిలుకూరి స్వగ్రామానికి అధికారులు

10 months ago 36
నాలుగు రోజుల అధికారిక పర్యటన కోసం భారత్‌కు వచ్చిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తనతోపాటు భార్యా పిల్లలను కూడా తీసుకువచ్చారు. అయితే భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కావడం విశేషం. ప్రస్తుతం వారు మన దేశంలో పర్యటిస్తుండగా.. ఏపీ ప్రభుత్వ అధికారులు ఉషా చిలుకూరి పూర్వీకుల గ్రామానికి వెళ్లి.. వారి బంధువులతో మాట్లాడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ అధికారులు వాళ్ల ఇంటికి ఎందుకు వెళ్లారు. ఏం మాట్లాడారో ఈ స్టోరీలో చూద్దాం.
Read Entire Article