East Godavari Drama For Gold Insurance Money: ఓ మహిళ తన ఇంట్లో దొంగలు చొరబడి బంగారం ఎత్తుకెళ్లారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ ఇంట్లో ఉన్న సీసీ పుటేజ్ పరిశీలిస్తే అసలు బండారం బయటపడింది. చోరీ జరిగిందని ఫిర్యాదు చేసిన మహిళ బంగారానికి సంబంధించిన ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం నాటకమాడినట్లు తేలింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.