వికారాబాద్కు చెందిన స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేందర్ రెడ్డి, ఆమె ఐదు నెలల గర్భవతిగా ఉండగానే దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలుగా నరికి మూసీ నదిలో పారేశాడు. అయితే, మొండెం మాయం చేయడం కష్టంగా మారడంతో పోలీసులకు చిక్కిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.