భూపాలపల్లి: ప్రిన్సిపల్‌తో గొడవ.. వాటర్ ట్యాంకులో విషం కలిపిన సైన్స్ టీచర్

6 months ago 9
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్‌లో గవర్నమెంట్ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌తో విభేదాల కారణంగా రాజేందర్ అనే ఉపాధ్యాయుడు తాగునీటి ట్యాంక్‌లో పురుగుల మందు కలిపాడు. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పందించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read Entire Article