భూమి గుండ్రంగా ఉన్నట్లు.. పార్టీలెన్ని మారినా ఆ మాజీ మంత్రికి మాత్రం మళ్లీ అదే పదవి..

1 year ago 13
ఏపీ ప్రభుత్వం రెండో విడత నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. మొత్తం 59 పదవులను భర్తీ చేశారు. ఈ మేరకు నామినేటెడ్ పోస్టుల రెండో విడత జాబితా వెల్లడించారు. ఈ జాబితాలో జనసేన కోటా కింద పదిమంది జనసేన నేతలకు పదవులు దక్కాయి. వారిలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఒకరు. కొత్తపల్లి సుబ్బారాయుడు గతంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. తాజాగా మరోసారి అదే పదవి దక్కడం విశేషం. అలాగే ఏపీ తూర్పు కాపు, క్షత్రియ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ పదవులు జనసేనకు దక్కాయి.
Read Entire Article