భూమి లేని రైతులకు తీపి కబురు.. వాటి ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్, నెరవేరనున్న 20 ఏళ్ల కల..

7 months ago 7
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. భూమి లేని రైతులకు త్వరలోనే భూ పట్టాలను అందించనుంది. అసైన్డ్ భూముల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం అసైన్డ్ కమిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అర్హులకు యాజమాన్య హక్కులు లభించనున్నాయి. అంతే కాకుండా.. ఈ కమిటీలు కొత్త వారికి కూడా భూ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article