మంత్రి పొన్నం కీలక ప్రకటన.. ‘ఆ ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలు నిర్మించవద్దు’

10 months ago 16
ప్రభుత్వ స్థలాల్లో ప్రార్థనా మందిరాల నిర్మాణాలు చేపట్టరాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లో ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలం ప్రభుత్వానిదని, దానిని ప్రభుత్వ అవసరాల కోసమే వినియోగిస్తామని ఆయన తేల్చి చెప్పారు. దేవుడి పేర్లతో రాజకీయాలు చేసే వారిని ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం హెచ్చరించారు. త్వరలోనే శివశంకర్, ముఖేశ్ గౌడ్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మీకోసం.
Read Entire Article