మటన్ ధర కంటే నాటు కోడి ధర ఎక్కువ.. లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన వైసీపీ ఎంపీ

2 months ago 11
Ys Avinash Reddy On Chicken Price: వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లోక్‌సభలో నాటుకోడి ధరలపై ప్రశ్నించారు. మటన్ కంటే నాటు కోడి మాసం ధర ఎక్కువగా ఉందన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో నాటు కోడి మాంసం ధర రూ.500 ఉందని తెలిపారు. అయితే మటన్ ధర మాత్రం రూ.900 ఉందన్నారు. అలాగే అమరావతికి సంబంధించి భూముల అంశంపై కూడా లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చింది.
Read Entire Article