Ys Avinash Reddy On Chicken Price: వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లోక్సభలో నాటుకోడి ధరలపై ప్రశ్నించారు. మటన్ కంటే నాటు కోడి మాసం ధర ఎక్కువగా ఉందన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో నాటు కోడి మాంసం ధర రూ.500 ఉందని తెలిపారు. అయితే మటన్ ధర మాత్రం రూ.900 ఉందన్నారు. అలాగే అమరావతికి సంబంధించి భూముల అంశంపై కూడా లోక్సభలో ప్రస్తావనకు వచ్చింది.