Alluri Sitaramaraju District Fisherman Caught 55 Kgs Huge Fish: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మత్స్యకారులకు అరుదైన సంఘటన. బలిమెల జలాశయంలో 55 కిలోల భారీ 'దోబీ' చేప వలకు చిక్కింది. ఇంత పెద్ద చేప దొరకడం విశేషమని.. దీనిని రూ.15 వేలకు కొనుగోలు చేశారు. గతంలో కూడా ఇలాంటి పెద్ద చేపలు దొరికినా, ఈసారి దొరికిన చేప చాలా ప్రత్యేకమైనది. ఇటీవల 22 కేజీల దోబీ చేప కూడా చిక్కింది.