మదనపల్లె రైతుకు రూ.కోటి ఇచ్చిన కేంద్రం.. రూ.50 లక్షలు తిరిగి చెల్లిస్తే చాలు, పథకం వివరాలివే

6 months ago 10
Madanapalle Farmer Get Rs 1 Crore Loan Under National Livestock Mission: ఆంధ్రప్రదేశ్ మదనపల్లెకి చెందిన రైతుకు రూ.కోటి చెక్కు ఇచ్చారు. ఆయనకు జాతీయ పశుగణాభివృద్ధి పథకం (ఎన్‌ఎల్‌ఎం) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక వ్యాపారవేత్తల ప్రోత్సాహం పథకం అమలు చేస్తోంది. రైతు ఎం.చిన్నరెడ్డెప్పరెడ్డికి రూ.కోటి చెక్కును అందించినట్లు సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ తెలిపారు. రైతులకు రూ.కోటి అందించగా.. అందులో రూ.50 లక్షలు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.
Read Entire Article