మమ్మల్ని తిరిగి పాత జిల్లాలోనే కలిపేయండి.. ఆ ఒక్క కారణంతోనే, ప్రజల నుంచి రిక్వెస్ట్

4 months ago 6
Dhone Merge Back In Kurnool District: ఏపీలో జిల్లాల పునర్విభజన వేళ డోన్ నియోజకవర్గ ప్రజలు తమను నంద్యాల నుంచి కర్నూలు జిల్లాలో కలపాలని కోరుతున్నారు. వైద్య, ఉపాధి అవసరాలకు కర్నూలు దగ్గరగా ఉండటమే దీనికి కారణం. గతంలోనూ కర్నూలు జిల్లాలోనే ఉన్న డోన్ వాసులు, ఈ మార్పు తమకు సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Entire Article