మరో హామీ అమలు.. రేపే అకౌంట్లలోకి డబ్బులు.. ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్..

10 months ago 15
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మత్స్యకార భరోసా నిధులు విడుదల చేయనున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు.. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మత్స్యకార భరోసా సాయం అందించనున్నారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. వైసీపీ హయాంలో మత్స్యకార భరోసా కింద రూ.10 వేలు అందించేవారు.
Read Entire Article