మళ్లీ తిరుమల వెళ్లనున్న వైఎస్ జగన్! ఎవరాపుతారో చూస్తామన్న మాజీ మంత్రి

1 year ago 21
Gudivada Amarnath Prayers on Rushikonda Srivari temple: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అంశం ఏపీలో ఎంత హైటెన్షన్‌కు కారణమైందో తెలిసిందే. వైఎస్ జగన్ తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలంటూ కూటమి పార్టీలు, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆందోళనకు కూడా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మరోసారి తిరుమలకు వెళ్తారని.. ఎవడాపుతాడో చూస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article