మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు గుడ్న్యూస్ చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న టీజీఎస్ఆర్టీసీ.. 3 వేల ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలపై కీలక ప్రకటన చేసింది.