మహానంది ఆలయానికి భారీ విరాళం.. విజయవాడ భక్తురాలు పెద్దమనసుతో చెక్కు

5 days ago 1
Mahanandi Temple Devotee Donate Rs 80 Lakhs: మహానంది ఆలయానికి విజయవాడకు చెందిన భక్తురాలు భారీ విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు స్వామివారిని దర్శించుకుని విరాళాన్ని అందజేశారు. ఆలయానికి మొత్తం రూ.80 లక్షలు ఇస్తానని ప్రకటించారు. అందులో ముందుగా రూ.30 లక్షల చెక్కును అందజేశారు. మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలోనే అందజేస్తానని ఆలయ అధికారులకు తెలిపారు. ఈ మేరకు ఈ విరాళంతో ఆలయంలో గేట్లు, గ్రిల్స్ ఇత్తడితో తయారు చేయించానున్నారు.
Read Entire Article