మహారాష్ట్ర టు యాదాద్రి.. 19 జిల్లాల మీదుగా 375 కి.మీ జర్నీ చేసిన పులి, అందుకోసమేనా..?

1 month ago 6
మహారాష్ట్ర సరిహద్దుల నుంచి బయలుదేరిన ఓ మగ పులి.. తెలంగాణలోని 19 జిల్లాల మీదుగా 375 కిలోమీటర్లు ప్రయాణించి యాదాద్రి జిల్లాకు చేరుకుంది. గత 50 ఏళ్లలో ఈ ప్రాంతంలో పులి ఆనవాళ్లు కనిపించడం ఇదే తొలిసారి. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
Read Entire Article