Union Government Funds To Andhra Pradesh: మహాశివరాత్రి వేళ ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తీపికబురు చెప్పింది. మరోసారి భారీగా నిధులు విడుదల చేస్తోంది.. 2024-25 ఆర్థిక సంవత్సరం కోటాలో ప్రత్యేక మూలధన సాయం కింద ఆరు రాష్ట్రాలకు రూ.615 కోట్లు కేటాయించింది. అందులో ఒక్క ఏపీకే రూ.397 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. అలాగే సీఎస్ఎస్ కింద కూడా ఏపీకి నిధులు విడుదల కానున్నాయి. కేంద్రం నుంచి ఏపీకి రాబోతున్న నిధుల వివరాలు ఇలా ఉన్నాయి..