మహిళల్లో చైతన్యం కోసం 'సప్త శక్తి ‌సంగం'.. మాతృ సమ్మేళనాలు ప్రారంభం

5 months ago 7
Sri Saraswathi Vidya Peetham Sapta Shakti Sangam:మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు విద్యాభారతి 'సప్తశక్తి సంగం' కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2026 జనవరి 23 వరకు కొనసాగే ఈ కార్యక్రమం ద్వారా 76 లక్షల మంది మహిళల్లో చైతన్యం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా 24 వేల విద్యాలయాల్లో మాతృ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. భారతీయ ఆలోచనను ఇంటింటికీ చేరవేసి, 3.5 కోట్ల కుటుంబాలతో మమేకం కావడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
Read Entire Article