మహిళా కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి.. గొంతు పట్టుకొని మరీ..

7 months ago 13
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి మొదటగా మొదలు పెట్టిన స్కీమ్ కూడా ఇదే. అయితే ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత బస్సు కండక్టర్లు, డ్రైవర్లను దూషించడం.. కొన్ని సందర్భాల్లో కొట్టడం జరుగుతోంది. తాజాగా మరో ఘటనలో బస్సు కండక్టర్‌పై ఓ ప్రయాణికురాలు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.
Read Entire Article