మహిళా కానిస్టేబుల్ హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు, ఆ రెండు కారణాలతోనే..!

1 year ago 17
ఇబ్రహీంపట్నం మహిళా కానిస్టేబుల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కులాంతర వివాహం, ఎకరా పొలం వివాదంతోనే అక్క నాగమణిని తమ్ముడు పరమేష్ కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్క కులాంతర వివాహం చేసుకోవటంతో తన పెళ్లి ఆగిపోయిందని కక్ష పెంచుకున్న పరమేష్.. మాటువేసి ఆమెను కిరాతకంగా నరికి చంపేశాడు.
Read Entire Article