మాజీ మంత్రి పుష్ప శ్రీవాణికి ఊరట.. ఆ కేసులో అనుకూలంగా హైకోర్టు తీర్పు

1 year ago 36
గత ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గం కురుపాం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసి విజయం సాధించారు పాముల పుష్ప శ్రీవాణి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు జగన్ తన క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. ఉప-ముఖ్యమంత్రిగా హోదా కట్టబెట్టారు. అయితే, ఆమె ఎస్టీ కాదని ఎన్నిక చెల్లదంటూ నాడు టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసిన నిమ్మక జయరాజు, మరో అభ్యర్ధి హైకోర్టులో ఎన్నికల పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టి ఇటీవలే తీర్పు వెల్లడడించింది.
Read Entire Article