మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ‘త్వరలోనే రైతు భరోసా ఎత్తేస్తారు’

8 months ago 16
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయగా, రాష్ట్రంలో సంబరాలు చేస్తున్నారు. అయితే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని రద్దు చేస్తారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రైతులకిచ్చిన దానినే వీళ్ళు ఇస్తున్నారని, అనర్హులకు కూడా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ విసిరిన రుణమాఫీ ఛాలెంజ్ కు సమాధానం చెప్పలేదని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
Read Entire Article