మాజీ సర్పంచులకు భారీ ఊరట.. అప్పటిలోగా బకాయిలన్ని చెల్లిస్తాం.. మంత్రి కీలక ప్రకటన..!

1 year ago 25
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో.. వారందరికీ ఊరట కలిగించే వార్త వినిపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ గాంధీ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ చేసిన మంత్రి పొన్నం.. మాజీ సర్పంచులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. సర్పంచుల బకాయిలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని.. కొంచెం ఓపిక పడితే.. మార్చి నెలాఖరులోగా పెండింగ్ బిల్లులన్ని చెల్లిస్తామని మంత్రి పొన్నం కీలక ప్రకటన చేశారు.
Read Entire Article