మానకొండూర్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం.. పాలనలో కొత్త ప్రయోగం, ప్రజల ప్రశంసలు

11 months ago 19
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వినూత్న కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం అందించేందుకు గానూ.. "ఎమ్మెల్యే ఆన్ వీల్స్" పేరుతో సరికొత్త పద్ధతిని ఎంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. నియోజకవర్గంలోని గ్రామాలను స్వయంగా సందర్శించి, ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటూ.. పాలనలో కొత్త మార్గాన్ని అవలంభిస్తున్నారు.​
Read Entire Article