మానకొండూర్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం.. పాలనలో కొత్త ప్రయోగం, ప్రజల ప్రశంసలు

2 weeks ago 8
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వినూత్న కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం అందించేందుకు గానూ.. "ఎమ్మెల్యే ఆన్ వీల్స్" పేరుతో సరికొత్త పద్ధతిని ఎంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. నియోజకవర్గంలోని గ్రామాలను స్వయంగా సందర్శించి, ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటూ.. పాలనలో కొత్త మార్గాన్ని అవలంభిస్తున్నారు.​
Read Entire Article