మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తున్నారని.. భద్రాచలం మహిళలను ప్రశంసించిన ప్రధాని మోదీ..

8 months ago 5
prime minister modi praises the women of bhadrachalam: భద్రాచలం గిరిజన మహిళల స్ఫూర్తిదాయక కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. 'భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్' పేరుతో వారు తయారుచేస్తున్న మిల్లెట్ బిస్కెట్లు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, ఇది వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. అంతేకాకుండా, మూడు నెలల్లో 40 వేల శానిటరీ నాప్‌కిన్‌లను తయారు చేసి విక్రయించడం వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని ప్రశంసించారు. ఈ కార్యక్రమాలు మహిళా సాధికారతకు ఉత్తమ ఉదాహరణగా నిలుస్తాయని మోదీ పేర్కొన్నారు.
Read Entire Article