మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఖబడ్దార్ జాగ్రత్త.. ఎంపీ డీకే అరుణ మాస్ వార్నింగ్

1 year ago 17
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కింద అన్నదాతలకు కేవలం రూ.12 వేలు మాత్రం ఇస్తామని ప్రకటించడటంపై నిప్పులు చెరిగారు. మాట మార్చేసిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పి.. ముక్కు నేలకు రాసి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే.. మిస్టర్ రేవంత్ రెడ్డి ఖబడ్దార్ జాగ్రత్త అంటూ మాస్ లెవల్లో వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు సర్వాత్రా చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article