'మీ డైరీల్లో రాసిపెట్టుకోండి.. జరిగేది ఇదే..' గులాబీ బాస్ అల్టిమేటం

10 months ago 20
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ అధికార కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌పై 20-30 శాతం కమిషన్ల ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన ప్రజలపై కేసులు పెడతారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ కార్యకర్తలకు అండగా ఉంటుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని విమర్శించారు.
Read Entire Article