'మీ డైరీల్లో రాసిపెట్టుకోండి.. జరిగేది ఇదే..' గులాబీ బాస్ అల్టిమేటం

9 hours ago 3
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ అధికార కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌పై 20-30 శాతం కమిషన్ల ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన ప్రజలపై కేసులు పెడతారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ కార్యకర్తలకు అండగా ఉంటుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని విమర్శించారు.
Read Entire Article