మీరిద్దరే KR బ్రదర్స్.. సవాల్ చేస్తే అవన్నీ బయటపెడతా..: కేంద్రమంత్రి బండి

7 hours ago 1
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. వారిద్దరూ కేఆర్ బ్రదర్స్ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఏటీఎంలా మారిందని.. ఆ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజమైన పోరాటం చేస్తున్నది బీజేపీ మాత్రమేనని చెప్పారు.
Read Entire Article