ముత్యాలమ్మ గుడి మీద దాడిపై పోస్టు పెడితే.. ట్విట్టర్‌కు నాపై కంప్లైంట్ చేశారు: కేటీఆర్

1 year ago 29
KT Rama Rao: జర్నలిస్టులను తాను అవమానించినట్టు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని విమర్శించారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంపై దాడి ఘటనపై తాను ట్వీట్‌ చేస్తే, సైబర్ క్రైం పోలీసులు ఏకంగా ట్విట్టర్‌కు కంప్లైంట్ చేశారని చెప్పుకొచ్చారు. జర్నలిస్టులంటే తనకు ఎంతో గౌరవమని.. అలాంటి వారిని తాను ఎందుకు అవమానపరుస్తానని కేటీఆర్ ప్రశ్నించారు.
Read Entire Article