ముద్రగడ పద్మనాభాన్ని హైదరాబాద్‌కు తరలించారు.. వైఎస్ జగన్ సూచనతో నిర్ణయం

11 months ago 28
Mudragada Padmanabham Hyderabad: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డిని కాకినాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. కుటుంబ సభ్యులు కిర్లంపూడికి తీసుకువెళ్లిన తర్వాత, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. ముద్రగడ ఆరోగ్యానికి సంబంధించి ఆయన కుమార్తె కాంత్రి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయనకు కాకినాడ ఆస్పత్రిలో రహస్యంగా వైద్యం ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
Read Entire Article