ములుగు జిల్లాలో బంగారం నిధి దొరికిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని మంగపేట ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్తో పాటు మరికొందరు కలిసి మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో తవ్వకాలు జరిపగా వారికి రాగి బిందె దొరికింది. దీనిలో బంగారు నాణేలను కనుగొన్నారు. అయితే, పంపకాల విషయంలో తలెత్తిన వివాదంతో పోలీసులకు సమాచారం అందింది. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇది నిజమైన నిధా లేక మోసమా అని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు..