ములుగు జిల్లాలో రెండ్రోజుల క్రితం ఎస్సై లక్ష్మీనర్సు సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అతడి సూసైడ్కు ఓ మహిళ కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ మహిళతో ఎస్సైకు ఏర్పడిన పరిచయం.. ఆ విషయం భార్యకు తెలియటంతో గొడవలు జరిగి సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.