మూడు నెలల్లో తిరుమలలో ఆ సమస్యకు చెక్.. టీటీడీ ఈవో హామీ

1 year ago 34
తిరుమలలోని డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లోగా తరలిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఈవో శ్యామలరావు శుక్రవారం గోగర్భం డ్యామ్ వద్ద ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు. అక్కడి సిబ్బందికి కీలక సూచనలు చేశారు. మూడు, నాలుగు నెలల్లోపు డంపింగ్ యార్డులోని చెత్తను తొలగిస్తామని చెప్పారు. అలాగే పాపవిశాశనం, ఆకాశగంగ ప్రాంతాలను పరిశీలించిన ఈవో.. ఆకాశగంగ మెట్ల మార్గంలోని దుకాణాల ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు.
Read Entire Article