మూసీ ప్రక్షాళనకు భారీగా నిధులు.. రూ.4,100 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్

6 months ago 9
కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనకు చర్యలు వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించడమే కాక.. ఆక్రమణలను కూడా తొలగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మూసీ ప్రక్షాళనకు భారీగా నిధులు ఇచ్చేందుకు ఓ బ్యాంకు ముందుకు వచ్చింది. ఏకంగా 4100 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. దశల వారీగా ఈ మొత్తాన్ని విడుదల చేస్తామని వెల్లడించింది. మూసీ ప్రక్షాళనతో భాగ్యనగరం రూపు రేఖలు మారబోతున్నాయి అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article