మూసీ ప్రాజెక్ట్‌పై ఆరోపణలు.. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు లీగల్ నోటీసులు

3 months ago 5
మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. నిర్వాసితుల నుంచి వ్యతిరేకత.. ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు.. ప్రాజెక్టు వ్యయ అంచనాల్లో గందరగోళం సహా ఇలా అనేక అంశాల మధ్య మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టును దశల వారీగా చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా చాదర్ ఘాట్, మూసారాంబాగ్ ప్రాంతాల్లో నిర్వాసితుల తరలింపును ప్రభుత్వం చేపట్టింది.
Read Entire Article