జనవరి 23న నిజామాబాద్లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు విడించింది. గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఆమె చివరకు హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.