మేడారం భక్తులకు ఆర్టీసీ శుభవార్త.. 4 వేల బస్సులు.. అక్కడ కొత్త బస్టాండ్ నిర్మాణం

4 months ago 5
వచ్చే ఏడాది అనగా 2026, జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న మేడారం మహాజాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసి, ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ 4 వేల ప్రత్యేక బస్సులను నడపనుంది. అలాగే, 30 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article