మేడారం భక్తులకు శుభవార్త.. అక్కడి నుంచి అందరికీ ఉచిత బస్సులు.. మగవారికి కూడా ఫ్రీ జర్నీ

1 month ago 5
Medaram Jatara Free Buses: మేడారం మహాజాతర మొదలైంది. లక్షలాది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేకంగా 4 వేల బస్సులను నడుపుతూ, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని అమలు చేస్తోంది. అంతేకాదు, పస్రా నుంచి మేడారం వరకు భక్తులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ భారీ శుభవార్త చెప్పింది. ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవారు చింతల్‌క్రాస్ వద్ద పార్కింగ్ చేసి ఉచిత బస్సుల్లో మేడారం చేరుకోవచ్చని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
Read Entire Article