మేడారం హుండీల లెక్కింపు.. డబ్బులతో పాటుగా ఆ లెటర్లు , ఏం రాసి ఉందంటే!

4 weeks ago 8
Medaram Sammakka Saralamma Jathara Hundi Counting: మేడారం మహా జాతర ముగసింది.. ఇక హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. హన్మకొండలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో మంత్రి కొండా సురేఖ ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఈసారి మేడారం జాతరలో మొత్తం 788 హుండీలు ఏర్పాటు చేశారు. తొలి రోజు 125 హుండీల లెక్కింపు పూర్తి చేశారు.. ఈ హుండీల లెక్కింపు ప్రక్రియకు దాదాపు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు.
Read Entire Article