మేయర్ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడేది ఇలాగేనా, శిక్షించాల్సిందే.. ఏపీ హైకోర్టు సీరియస్

1 year ago 12
AP High Court Serious On Manohar Naidu: గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నగర ప్రథమ పౌరుడిగా బాధ్యతాయుత పదవిలో ఉంటూ అలాంటి పదజాలం ఏంటని ప్రశ్నించింది. దేం భాష..?. అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేస్తారా? అంటూ సీరియస్ కామెంట్స్ చేసింది. నగర మొదటి పౌరుడు మాట్లాడేది ఇలాగేనా?. అసభ్యకర భాష వాడిన వారు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందే అని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో మేయర్ వాడిన పదజాలాన్ని అంగీకరించలేమని మనోహర్ నాయుడిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Entire Article