మైనర్లు వాహనాలు నడిపితే పేరెంట్స్ జైలుకే.. పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్

1 year ago 17
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే.. మైనర్ డ్రైవింగ్ మీద పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఈ మేరకు.. పట్టుబడిన మైనర్లతో పాటు వారి తల్లిందండ్రులకు ఎస్పీ మహాజన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. తల్లిదండ్రులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
Read Entire Article