మొంథా తుపాను ఎఫెక్ట్.. రాత్రి 7 గంటల నుంచి వాటిపై ఆంక్షలు..!

10 months ago 25
ఏపీని మొంథా తీవ్ర తుపాను భయపెడుతోంది. మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తీరం దాటే ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకూ ప్రభావం అధికంగా ఉంటుందని వాాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ రహదారులపై భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సురక్షితమైన ప్రాంతాల్లో వాటిని నిలుపుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Read Entire Article